ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
200,000 అమ్మకాల మైలురాయిని సాధించిన ఫోర్డ్ ఇండియా ఎకోస్పోర్ట్
జైపూర్: పరిచయం అయిన రెండు సంవత్సరాలలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ దేశీయ మరియు ఎగుమతులలో 200,000 అమ్మకాల మైలురాయి సాధించింది. ప్రస్తుతం, భారత రోడ్లపై 112,000 లక్షల కంటే ఎక్కువ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లు ఉన్నాయి.
భారతదేశం లో న్యూ 2015 కంట్రీమెన్ ను రూ. 36.5 లక్షల వద్ద ప్రారంభించిన మినీ
జైపూర్: 2014 లో న్యూయార్క్ ఆటో షో వద్ద కారు ఆవిష్కరణ తరువాత, చివరకు భారతదేశం లో బిఎండబ్ల్యూ, న్యూ మిని కంట్రీమెన్ ఫేస్లిఫ్ట్ ను రూ. 36.5 లక్షల వద్ద ప్రారంభించింది. ఈ సంస్థ తయారీదారుడు కారు యొక్క బాహ్య
హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్ మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటితో పోటీ పడుతున్న ఎస్ - క్రాస్
మారుతి చివరకు ఎస్-క్రాస్ ని 8.34 లక్షలు ప్రారంభ ధర నుండి 13.74 లక్షలు వరకూ ఎక్స్ షోరూమ్ ఢిల్లీలో ప్రారంభించింది. ఇది హ్యుందాయ్ క్రెటా మరియు రెనాల్ట్ డస్టర్ వంటి వాటితో పోటీ పడుతున్నది. కానీ ఎస్-క్రాస్
ఆగస్ట్ 11న ఎస్63 ఎఎంజి సెడాన్ ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా
మెర్సిడీజ్ బెంజ్ ఇండియా కొత్త కొత్త వాహన ప్రారంభాలను కొనసాగిస్తునే ఉంది. ఇది ఎస్ 63 ఎ ఎం జి సెడాన్ ని రాబోయే ఆగస్టు 11, 2015 న ప్రారంభించబోతున్నది. గత వారం జర్మన్ తయారీసంస్థ జి 63 క్రేజీ రంగు ఎడిషన్