ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
2015 ఫియాట్ 500 ఫేస్లిఫ్ట్ వెర్షన్ బహిర్గతం
ఫియాట్ 500 ఎనిమిది సం వత్సరాల క్రితం అనగా 2007 లో ప్రారంభించగా నవీకరించిన ఫియాట్ 500 ఫేస్ లిఫ్ట్ తిరిగి ఇప్పుడు ప్రవేశపెట్టబడింది.
భారతదేశంలో 2017 నుండి కొత్త జీప్ వాహన ఉత్పత్తికి 280 మిలియన్ డాలర్ పెట్టు బడి పెట్టిన ఫియాట్!
ఫియట్-క్రిస్లర్ స్థానికంగా 2017 రెండో త్రైమాసికంలో , భారతదేశం లో తాము తయారు చేయబోయే 'కొత్త జీప్ వాహనం' కి పెట్టుబడి పెడుతున్నట్లు నిర్ధారించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేల్స్ లో హిస్టారిక్ గ్రోత్ రిజిస్టర్ చేసుకున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా
మెర్సిడెస్ బెంజ్ దాని ఉత్తమ రెండవ త్రైమాసిక మరియు అర్ధ సంవత్సర అమ్మకాలను నమోదు చేశారు. ఈ జర్మన్ బ్రాండ్ వరుసగా దాని మూడవ సంవత్సరంలో లగ్జరీ కార్ల విభాగంలో , వేగంగా వృద్ధిని నమోదు చేసింది. మెర్సిడ
ఎక్స్ క్లూజివ్: ఏఆర్ఏఐ వద్ద ఫోర్డ్ మస్టాంగ్, జిటి 5.0 లీటర్ వి8 ఇంజిన్ తో త్వరలోనే ప్రారంభం
మనకి తెలిసిన విషయం ఏమిటంటే , ఫోర్డ్ ప్రపంచ వ్యాప్తంగా టూర్ లో ఆదరణ పొందుతుంది. మరియు దీని 6 వ తరం మోడల్ ను ఈ సంవత్సరం మన దేశంలో ప్రవేశ పెడతామని యాజమాన్యం మాట ఇచ్చింది. మస్టాంగ్ ఒకటే కాదు ఫోర్డ్ వోయిలా
నవీకరించబడిన ఫోర్డ్ ఎకో స్పోర్ట్ బుకింగ్స్ ని ప్రారంభించిన యూరప్
ప్రస్తుతం, ఎకో స్పోర్ట్ వెనుక అమర్చబడి ఉండే స్పేర్ వీల్ లేకుండానే యూరోప్ లో ఆర్డర్ చేయవచ్చు. 1.5 లీటర్ టిడిసి ఐ ఇంజిన్ శక్తి పెరిగింది. మెకానికల్ మరియు ఇతర లక్షణాలు కూడా అభివృద్ధి చెందాయి.
ఎస్60 టి6 పెట్రోల్ వెర్షన్ ను 42 లక్షల వద్ద ప్రారంబించిన వోల్వో
జైపూర్: భారతదేశంలో వోల్వో, అనేక మోడల్స్ ను ప్రవేశపెట్టింది. వోల్వో ఇండియా, దాని ప్రవేశ స్థాయి లగ్జరీ సెడాన్ లో ఉన్న ఎస్60 ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను నేడు ప్రవేశపెట్టారు. ఈ పెట్రోల్ వెర్షన్, అగ్ర శ్రేణి వేర
మారుతి సుజుకి ఎస్ క్రాస్ నుండి ఆశించే అంశాలేమిటి?
జైపూర్: మారుతి సుజుకి త్వరలోనే ప్రారంభించనున్న దాని కొత్త కాంపాక్ట్ ఎస్యూవి ఎస్-క్రాస్ ను ఇటీవలే మలేషియాలో 2015 ఐఐఎఫ్ఏ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రదర్శించారు. నివేదిక ప్రకారం మారుతి సుజుకి ఎస్-క్రాస్ వ
హోండా జాజ్: ఒక గ్లోబల్ సక్సెస్!
హోండా జాజ్ అకా ఫిట్ ప్రపంచవ్యాప్తంగా తన పేరును నిలబెట్టుకోవడానికి రానుంది. అయితే, రెండవ తరం జాజ్ ను నిజంగా భారతదేశంలో తోసిపుచ్చారు. కానీ మూడవ తరం జాజ్ మాత్రం మునుపటి వర్షన్ యొక్క లోపాలను సవరించుకుని వ
ఎక్స్ఎఫ్ ఏరో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ ను 52 లక్షల వద్ద ప్రవేశపెట్టిన జాగ్వర్ ఇండియా
టాటా సొంతమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్, నేడు ఎక్సెఫ్ యొక్క ఏరో స్పోర్ట్ అను నామకరణం కలిగిన ప్రత్యేక వాహనాన్ని విడుదల చేసింది. ఈ వాహనాన్ని, ఈణృ 52 లక్షల ఎక్స్-షోరూమ్ ముంబై, వద్ద ప్రవేశపెట్టారు. ఈ ప్రీమి
నేషనల్ ఫైనల్లో ఆరుగురు విజేతలను నిశ్చయించిన నిస్సాన్ జిటి అకాడమీ
భారతదేశంలో చెన్నై ఎంఎంఎస్సి రేస్ ట్రాక్ వద్ద , జిటి అకాడమీలో జరుగుతున్న నేషనల్ ఫైనల్స్ కి, నిస్సాన్ టాప్ 20 క్వాలిఫైయిర్ల్లలో నుండి ఆరుగురిని విజేతలుగా నిశ్చయించింది. ఈ ఆరుగురు విజేతలు ఇప్పుడు సిల్
హోండా జాజ్ ను ప్రబలం చేసే 5 విషయాలు:
జైపూర్: రాబోయే హోండా జాజ్, ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ లో జూలై 8 న ఒక కొత్త బెంచ్ మార్కు ను సృష్ట్టించడానికి విడుదల కు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో ఉన్న ఎలైట్ ఐ20 తో గట్టి పోటీను ఇవ్వడానిక
జూన్ 2015 లో 1,14,756 యూనిట్ల వాహానాలను విక్రయించిన మారుతి సుజుకి
జైపూర్: భారతదేశం యొక్క అతిపెద్ద ప్యాసింజర్ కార్ల రిటైలర్ మారుతి సుజుకి , జూన్ 2015 లో 1,14,756 యూనిట్ల కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 1.8 శాతం వృద్ధిరేటు చవిచూసింది అనగా వాహన తయారీస
జూన్ 2015 లో 36,134 కార్లను విక్రయించిన మహీంద్రా
ఢిల్లీ: మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ జూన్ 2014 లో 38,466 యూనిట్లు అమ్మగా గత నెలలో అమ్మకాల శాతం తగ్గి 36,134 యూనిట్లు మాత్రమే అమ్మగలిగింది. ఇందులో కంపెనీ దేశీయ అమ్మకాలు జూన్ 2014 లో 36,452 యూనిట్లు కాగ
వోల్వో ఎస్60 టి6 నుండి ఆశించే అంశాలు
కొన్ని రోజుల తరువాత, 2015 లో వోల్వో, కొన్ని వాహనాలను ప్రవేశపెట్టింది. దానిలో ఎస్60 టి6 అనేది 2015 లో నాల్గవ ప్రారంభం అని చెప్పవచ్చు. మొదటి మూడు వరుసగా, వి40 క్రాస్ కంట్రీ టి4, కొత్త ఎక్స్ సి90 మరియు వ