ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఆస్టన్ మార్టిన్ వారు లేటీవీ లతో కలసి తరువాతి తరం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు
జైపూర్: ఆస్టన్ మార్టిన్ వారు లేటీవీ, ఒక బేజింగ్ ఆధారిత మల్టీ న్యాషనల్ కంపెనీ వారితో భాగస్వామ్యం అయ్యి తరువాతి తరం ఎలక్ట్రికల్ వాహనాలను నిర్మించనున్నారు. ఈ చైనీస్ కంపెనీ సంస్థాపకుడు అయిన మిస్టర్. జియా
డిల్లీ ప్రభుత్వం వారు 10 ఏళ్ళ పైగా కార్లకి దాదాపు 1.5 లక్షల వరకు డిస్కౌంట్ ని అందిస్తున్నారు
డిల్లీ ప్రభుత్వం వారు ప్రస్తుతం 10 ఏళ్ళ పైగా కార్లపై విధించిన నిషేధానికి సహాయం చేస్తున్నారు. క్రితం ఏప్రిల్ లో న్యాషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ప్రత్యేకించి డీజిల్ కార్లపై నిషేధాన్ని కోరారు.