ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
యూకె లో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ ను సందర్శించిన పిఎం మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తన ఇటీవలి యూకె పర్యటనలో, టాటా సొంతమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క సోలిహుల్ తయారీ యూనిట్ ను సందర్శించారు. ప్రధాని, టాటా గ్రూప్ చైర్మన్ అయిన సైరస్ పల్లోంజీ మిస్త్రీ లతో పా