ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
కార్దెకొ లో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ పెట్టుబడి
న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్ రంగంలో, మొట్ టమొదటిసారిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్దెకొ. కాం లొ తమ యొక్క పెట్టుబడులని పెట్టింది. ఈ విషయాన్ని కార్దెకొ. కాం ప్రకటించింది. ఈ కార్దెకొ.కాం సంస్థ లో హిల్ హౌస్ కా
టయోటా యొక్క అమ్మకాలు మే 2015 లో 12,965 యూనిట్లను సొంతం చేసుకుంది.
జైపూర్: ఈ నెల మే లో టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) వారి నెలవారీ అమ్మకాలు 2 శాతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వాహన తయారీదారుడు గత ఏడాది ఇదే నెలలో 13.228 యూనిట్లను అమ్మగా ఈ నెల మే 2015 లో 12.965 యూన
వోక్స్వ్యాగన్ రాబోయే కాంపాక్ట్ సెడాన్ రూ .5 లక్షలకు పైగా ధర వుంటుంది; వచ్చే సంవత్సరం ప్రారంభించబడుతుంది.
జైపూర్: వోక్స్వ్యాగన్ కి చెందిన ఒక ఉన్నతాధికారి రూ .5 లక్షలకు పైగా ధర కలిగిన ఒక కాంపాక్ట్ సెడాన్ ని కంపెనీ పరిచయం చేయబోతున్నదని తెలిపారు. జర్మన్ వాహన తయారీ సంస్థ చే ప్రారంభించబడిన ఈ కొత్త వాహనం మారు
రెనాల్ట్ క్విడ్ కు మరియు దాని పోటీ వాహనాలకు మద్య పరిశీలన
జైపూర్: ఫ్రెంచ్ కారు దిగ్గజం, రెనాల్ట్ ను ప్రపంచ వ్యాప్తంగా దాని చిన్న హాచ్ బ్యాక్ క్విడ్ ను కొన్ని రోజుల కిందట భారతదేశం లో ఆవిష్కరించారు. ఈ కారుదేశం అంతటా విస్తృతంగా ప్రశంసలు అందుకుంది మరియు విదే
2015 "బ్రాండ్జ్" నివేదిక ప్రకారం, టయోటా ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ
జైపూర్: , ప్రఖ్యాత బ్రాండ్ ఈక్విటీ డేటాబేస్ ఆధారంగా 2015 గ్లోబల్ బ్రాండ్స్ నివేదిక ప్రకారం టాప్ 100 బ్రాండ్స్ లో టయోట కంపెనీ అగ్ర స్థానం లో నిలిచింది. జపనీస్ వాహనాల తయారీ సంస్థ $ 28.9 బిలియన్ వ
ముంబై లో టాటా మోటార్స్ పాసెంజర్ వాహనాల డీలర్షిప్ ను ప్రారంబించింది
జైపూర్: టాటా మోటార్స్ దాని డీలర్ నెట్వర్క్ విస్తరణకు గాను, ముంబైలోని జోగేశ్వరి (వెస్ట్) నగరంలో, న్యూ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫుల్ రేంజ్ ప్యాసింజర్స్ వెహికిల్ డీలర్స్ ప్రతిపాదన ను, మిస్ట్రెస్స్ దియోగిరి కి ప
హోండా అకార్డ్ 2016 లో తిరిగి తీసుకురాబోతుంది!
జైపూర్: భారతదేశంలో 2016 లో ప్రీమియం సెడాన్ అయిన హోండా అకార్డ్ తిరిగి రాబోతుంది. కంపెనీ ఇటీవల నియమించిన అధ్యక్షుడు మరియు CEO కట్సుషి ఇనోయూ ఈ విధంగా ప్రకటించారు. ఏమనంటే, భారతదేశంలో ఈ హోండా అకార్డ్ 2.4
బిఎండబ్ల్యూ 6 సిరీస్ అయిన గ్రాన్ కూపే ను రూ 1.15 కోట్ల వద్ద ప్రవేశపెట్టారు.
జైపూర్: ఈ బిఎండబ్ల్యూ 6 సిరీస్ ను భారతదేశం లో ఉన్న ధనికుల కోసం ప్రవేశపెట్టారు. ఈ బిఎండబ్ల్యూ 6 సిరీస్ గురించి చెప్పాలంటే, బిఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్, రెండు వేరియంట్లను
పోర్ష్ బ్రాండ్ యొక్క కొత్త షోరూమ్ ను మే 30, 2015 న కోలకత్తా లో తెరిచేందుకు సన్నాహాలు జరుపుతున్నారు.
జైపూర్: భారతదేశంలో, పోర్స్చే దాని యొక్క ఐదవ షోరూమ్ తెరవడానికి నిర్ణయించుకుంది. స్టట్గార్ట్ కి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ అయిన ఈ పోర్స్చే కోలకత్తా లో దాని ఐదవ కొత్త షోరూమ్ ను మే 30, 20
మారుతి సుజుకి యొక్క రాబోయే ప్రీమియం హాచ్ వైఆరే భారతీయ రహదారులలో పరీక్షించబడుతూ కంటబడింది
జైపూర్: మారుతి సుజుకి దాని వైఆరే సంకేతపదంతో రాబోయే హాచ్బాక్ భారత రోడ్లపై పరీక్షించడం ప్రారంభించింది. ప్రారంభించినప్పుడు ,విభాగంలో నాయకుడు అయిన హ్యుందాయ్ ఎలైట్ ఐ 20, ఫోక్స్వ్యాగన్ పోలో, రాబోయే హోండా
ఎక్స్క్లూజివ్: 2015 హోండా జాజ్ నావిగేషన్ తో మరియు టచ్స్క్రీన్ సమాచారం వ్యవస్థ వంటి లక్షణాలతో రాబోతుంది.
హోండా జాజ్ పున ఃప్రారంభం తో ఈ కీలకమైన విభాగంలో తన యొక్క అమ్మకాలను అందివ్వడంలో ఏ ఒక్క అవకాశాలను వదులుకోవటం లేదు. జైపూర్: రాబోయే హోండా జాజ్ హాచ్బాక్ ను మళ్ళీ బయటపెట్టేలా చేశారు. హోండా జాజ్ ఈసారి ఉపగ్ర
చెవ్రొలెట్ విహారం కోసం 2016 క్రుజ్ ను 7 ఇంచ్ మై లింక్ టీవి వ్యవస్థ తో మనకి పరిచయం చేస్తోంది.
జైపూర్: క్రుజ్ విహారానికి సిద్ధంగా ఉంది. జనరల్ మోటార్స్ ఇపుడు విహారం కోసం మనకి చెవ్రోలెట్ క్రుజ్ తదుపరి తరం ను భారత దేశం లోని అన్ని షోరూంలలో ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది లో ప్రారంభించనున్నారు. ఈ వాహన త
భారతదేశంలోనే మారుతి సుజుకి 15 మిల్లియన్లవ వాహనాన్ని ప్రవేశపెట్టే మొదటి కంపెనీగా మారింది
ఇప్పుడు మారుతి 2020 సంవత్సరం నాటికి, ప్రతి ఏడాది 2 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, దీని కోసం అది భవిష్యత్తులో వివిధ విభాగాలలో కొత్త వాహనాలు పరిచయం చేసే ప్రణాలికలో ఉ
మారుతి సుజుకి వాగర్-R / స్టింగ్రే AMT గమనించినబడినది! వెంటనే ప్రారంభించడవచ్చు,
ఎయంటి (స్వయంచాలక మాన్యువల్-ట్రాన్స్మిషన్) తో వాగన్-అర్ ను అందించేందుకి కొద్ది కాలంగ మారుతి సమాలొచనలొ ఉంది. ఇంకా వాగన్-ఆర్ ఇటీవల ఎజిఎస్ (ఆటో-గేర్-షిఫ్త్) బ్యాడ్జ్ ధరించి దర్శనమిచ్చారు. దీనియొక్క లాంచ్
తాజా కార్లు
- ఎంజి windsor ఈవి essenceRs.15.50 లక్షలు*
- మారుతి వాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ waltz ఎడిషన్Rs.5.65 లక్షలు*
- టాటా పంచ్ క్రియేటివ్ ప్లస్ ఎస్ ఏఎంటిRs.10 లక్షలు*