ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
లియోనెల్ మెస్సీ మరియు టాటా బ్యాడ్జ్- ఇతని రాకతో టాటా సంస్థ అదృష్టం మారబోతోందా?
నవంబర్ 2015 లో, భారతీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అంతర్జాతీయ ఫుట్బాల్ సంచలనం లియోనెల్ మెస్సీ ని టాటా ప్యాసింజర్ వాహనాలు పోర్ట్ఫోలియో కోసం వారి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.
భారతదేశంలో వరసగా నాలుగవ సంవత్సరం కూడా తగ్గుముఖం పట్టిన వోక్స్వ్యాగన్ అమ్మకాలు
స్థిరంగా ప్రారంభం అయిన సంవత్సరం తర్వాత వోక్స్వ్యాగన్ భారత యూనిట్ దురదృష్టవశాత్తు పల్టీలు కొట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉద్గార కుంభకోణం కి సంభందించిన విమర్శలు సెప్టెంబర్ లో వెలుగులోకి వచ్చిన కారణం
జిఎల్ ఈ 450 ఏఎంజి కూపే ను ప్రారంభించడానికి సిద్దపడుతున్న మెర్సిడెస్ బెంజ్
మెర్సిడెస్ బెంజ్ 2015 వ సంవత్సరంలో అనేక ప్రారంభాలతో ముందుకు వచ్చింది మరియు ఈ జర్మన్ దిగ్గజం, జిఎల్ ఈ 450 ఏఎంజి కూప్ తో 2016 లో మొదటి ప్రయోగానికి సిద్ధంగా ఉంది. పేరు ను చూసినట్లైతే, ఈ జిఎల్ ఈ వాహనం స్ప