ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
టయోటా కరొల్లా ఆల్టిస్ హైబ్రిడ్ 2016 న భారత ఆటో ఎక్స్పో కి రాబోతున్నది
మన రాజధానికి ఇది ఒక శుభవార్త! మీరు ఆడ్ ఈవెన్ కాన్సెప్ట్ ని అధిగమించాలనుకుంటున్నారా అప్పుడు ఈ వాహనం మీకు సరైనది అని చెప్పవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద భారత అనుబంధ వాహనతయారి సంస్థ గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 2
మహీంద్రా ఎక్స్ యు వి ఏరో కాన్సెప్ట్, ఒక కూపే ఎస్ యు వి ని బహిర్గతం చేసింది.
ఈ భావన ఫిబ్రవరి 2016 ఆటో ఎక్స్పోలో మొదటిసారిగా పరిచయం చేయబోతోంది. ఈ కంపెనీ వారు మహీంద్రా రూపకల్పన జట్టు సంస్థలోనే తయారు చెయ్యబడింది అని అన్నారు. ఈ జట్టు ప్రస్తుత XUV500, TUV300, KUV100 మరియు స్కార్పియ
ఏమియో ని మరళా వార్తలలోనికి తెచ్చిన వోక్స్వ్యాగన్ ఇండియా
వోక్స్వ్యాగన్ ఇండియా వారి చకన్ తయారీ నుండి నేరుగా రాబోయే ఏమియో సెడాన్ యొక్క చిత్రాన్ని విడుదల చేసింది. చిత్రంలో చూసిన విధంగా ఈ వాహనం తయారీ చివరి విధానంలో నాణ్యత చెక్ దగ్గర ఉంది. మనందరికీ తెలిసిన విధంగ
రెనాల్ట్ క్విడ్ వాహనాన్ని, ఉత్పత్తి హబ్ గా ప్రకటించిన భారతదేశం
రెనాల్ట్ భారతదేశం, క్విడ్ హాచ్బాక్ కోసం ఏకైక ఉత్పత్తి కేంద్రంగా ఉంటుంది అని నిర్ణయించింది. ఇది, దావోస్, స్విట్జర్లాండ్ లో కొనసాగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వద్ద ఈ రెనాల్ట్- నిస్సాన్ సిఈవో అయిన కార్ల
టాటా మోటార్స్ కార్లతో పాటూ మరిన్ని అంశాలను ఆటో ఎక్స్పో లో ప్రదర్శించనున్న టాటా మోటార్స్
ఈ సంవత్సరం, టాటా మోటార్స్ గ్రేటర్ నోయిడాలో ఇండియన్ ఎక్స్పో మార్ట్ యొక్క హాల్ 14 వద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతుంది. 2016 ఆటో ఎక్స్పో అతిపెద్ద స్టాల్ లో కంపెనీ తన 20 ఉత్పత్తులను ప్రదర్శించనున్నది