ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఆటో ఎక్స్పోలో టాటా తన ఉనికిని చాటాలి అనుకుంటుంది.
2016 ఆటో ఎక ్స్పో మూడు దశాబ్దాల సూచిస్తుంది. మొదటి ఎక్స్పో అప్పటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అనగా 1986 లో జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా, ఎక్స్పో భారత వాహన చరిత్రలో ఒక మూలస్తంభంగా ఉంది. కొ
శక్తి విశేషాలు: 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్న అత్యంత శక్తివంతమైన కార్లు
భారత ఆటో ఎక్స్పో 13 వ ఎడిషన్ మరి కొద్ది వారాలలో మీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ షో తయారీదారులు కొత్త ఉత్పత్తులు మరియు తాజా సమర్పణలు ప్రదర్శించేందుకు ఇది ఒక అందమైన వేదిక కానున్నది. దీనిలో ప్రదర్
జెకె టైర్ బాజా స్టూడెంట్ ఇండియా 2016 ముగిసింది. పూనే జట్టుని ఫోర్జా ఛాంపియన్ గా ప్రకటించారు.
జెకె టైర్ బాజా స్టూడెంట్ ఇండియా 2016 డ్రా సంఘటన బుధవారం తో ముగింపుకి వచ్చింది. మరియు పూనే వద్ద ఇంజనీరింగ్ సిన్హ్గడ్ అకాడమీ ఆఫ్ ఫోర్జ రేసింగ్ టీమ్ ని చాంపియన్ గా నిర్ణయించారు . జెకె టైర్ అండ్ ఇండస్ట్
ఆటో ఎక్స్పో ప్రారంభానికి ముందే 3 డోర్ పుంటో ని వెల్లడించిన ఫియట్
"ఫియట్ స్టేబుల్ కొరకు సరికొత్త ఎడిషన్ ఆటో ఎక్స్పో 2016 వద్ద బహిర్గతం అవ్వనుంది!" ఇది ఫియట్ ఇండియా ఫేస్బుక్ లో పోస్ట్ సారాంశం, చదివిన వారి హృదయాలను దోచుకుంది. ఇది వినియోగదారులను ఆకర్షించడానికి కారణం చి
2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడని బ్రాండ్లు
ప్రపంచ వ్యాప్తంగా ఆటో ఎక్స్పో వారి ఉత్పత్తులు ప్రదర్శించడానికి ఇది అతిపెద్ద భారతీయ వేదిక. ఈ అవకాశం ఆటోమేకర్స్ కి మాత్రమే కాదు.ఆటోలో ఉన్నతాధికారులకు బ్రాండ్ మరియు దాని ఉత్పత్తులను ఒక అంతర్దృష్టి పొందు
సంస్థ యొక్క అనుబంధ సంస్థచే ఇండోనేషియన్ మార్కెట్ లో ఖాయమైన హోండా బ్రియో RS ప్రారంభం
ఇటీవల ఆన్లైన్ లో హోండా బ్రియో RS యొక్క చిత్రాలు అనధికారికంగా కనిపించాయి మరియు జపనీస్ వాహన తయరీసంస్థ ఇండోనేషియన్ మార్కెట్లలో ఈ హ్యాచ్బ్యాక్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఆటో నెట్మాగ్స్ సంస్థ యొక్క
ఫోర్డ్ భారతదేశం కోసం మస్టాంగ్ ని నిర్ధారించింది. ఇది రెండవ త్రైమాసికంలో అమ్మకానికి వెళ్తుంది.
ఇది ఎప్పటిలాగా ఆలస్యంగా కాకుండా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఫోర్డ్ దిగ్గజం అయినటువంటి మస్టాంగ్ చివరకు భారత మార్కెట్లో దాని ప్రవేశాన్ని ఎప్పుడు చేయనుందో ఈరోజు వెల్లడించింది. ఈ వాహనం 2016 రెండో త్రైమాసి
దైహత్సూ ని పొందాలని నిర్ణయించుకున్న టొయోటా
టొయోటా సంస్థ దైహత్సూ మోటార్ లిమిటెడ్ (మినీ వాహన తయారీసంస్థ) ని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ జపనీస్ కారు తయారీసంస్థ ప్రస్తుతం కంపెనీలో 51.2% వాటాను కలిగి ఉంది మరియు సంస్థ దాని విస్తరణను పెంచుకునే మా
2016 ఫిబ్రవరి 4 న ఫేస్లిఫ్ట్ డస్టర్ ని బహిర్గతం చేసిన రెనాల్ట్ సంస్థ
రెనాల్ట్ ఇండియా రెండవ మీడియా రోజున అనగా ఫిబ్రవరి 4 వ తేదీన , 2016 భారత ఆటో ఎక్స్పోలో ఫేస్లిఫ్ట్ డస్టర్ ఆవిషరించబడనట్టుగా ప్రకటించింది. ఫ్రెంచ్ ఆటో సంస్థ కొంతకాలంగా దేశంలో డస్టర్ యొక్క నవీకరించిన వెర్ష
ఫిబ్రవరి 3 వ తేధీ బహిర్గతం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న రెనాల్ట్ క్విడ్ ప్రత్యేక ఎడిషన్స్
ఫ్రెంచ్ ఆటో సంస్థ ఫిబ్రవరి 3న క్విడ్ హ్యాచ్బ్యాక్ యొక్క కొత్త వెర్షన్లు ఆవిష్కరించనుంది అని భారత ఆటో ఎక్స్పోలో జరుగనున్న విలేకర్ల సమావేశంలోధ్రువీకరించారు. ఈ బహిర్గతం 1:20 pm మరియు 1:40 pm మధ్య జరుగుతా