భారతదేశంలో నిలిపివేయబడిన మినీ అసెంబ్లీ విధానం

జూలై 29, 2015 10:39 am cardekho ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డిల్లీ : తాజా నివేదిక ప్రకారం బి ఎం డబ్లు భారతదేశంలో మినీ కంట్రీమ్యాన్ అసెంబ్లింగ్ ని సస్పెండ్ చేసింది. మొదటిసారి బయటి యూరప్ లో కాకుండా ఈ మోడల్ భారతదేశంలో చెన్నై వాహన తయారీ సంస్థ వద్ద అసెంబ్లీ సౌకర్యం ఉంది.

బారతదేశంలో 2012వ సంవత్సరం నుండి గత సంవత్సరం చివరి వరకు బిఎండబ్లు సొంతమైన మినీ కేవలం 1,123 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. అయితే, డిమాండ్ లేకపోవడమే కంట్రీమ్యాన్ అసెంబ్లింగ్ ని రద్దు చేయడానికి గల ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఇప్పుడు, ప్రస్తుతం భారతదేశం లో అమ్మే మినీ మోడళ్ళన్నీ పూర్తిగా నిర్మాణం చేయబడి ( కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్) దిగుమతి మార్గంలో వస్తున్నాయి.

భారతదేశం, ఐకానిక్ బ్రాండ్ కి 100వ మార్కెట్ మరియు ఇప్పటివరకు, సంఖ్యల పరంగా అంతగా విజయవంతం కాలేకపోయింది. వోక్స్వ్యాగన్ బీటిల్ మరియు ఫియట్ 500 వంటి ఇతర మోడళ్ళు కూడా కొనుగోలుదారులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే, ఈ రెండు కార్ల యొక్క కొత్త తరం మోడళ్ళు త్వరలో తిరిగి భారత మార్కెట్లోనికి చేరబోతున్నాయి.

బిఎండబ్లు యొక్క ప్రస్తుత పోర్ట్ఫోలియో భారతదేశంలో చెన్నై లో మాత్రమే స్థానికంగా 1సిరీస్, 3సిరీస్, 3సిరీస్ గ్రాన్ టురిస్మో, 5సిరీస్, 7సిరీస్, ఎక్స్1, ఎక్స్3 మరియు ఎక్స్5 వద్ద ఉత్పత్తి అయ్యేది. పూర్తి వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience