మారుతి సుజుకి భారత సైన్యం నుండి 2,071 జిప్సీల మరొక ఆర్డర్ దక్కించుకుంది

జూలై 17, 2015 02:29 pm sourabh ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మారుతీ సుజుకీ మరొక్క సారి జిప్సీలకై ఒక భారీ ఆర్డరుని భారత సైన్యం కొరకై దక్కించుకుంది. కంపెనీ సుమారు రూ 125 కోట్ల ఖర్చుతో 2,071  జిప్సీలు సరఫరా ఆర్డర్ పొందింది. దీనికి ముందు వారి 3,200 వాహనాల భర్తీకి గాను మహీంద్రా స్కార్పియో, టాటా సఫారిలను ఎంపిక చేసింది.

నివేదికలు ప్రకారం, జీఎస్ 500 కేటగిరీ కింద సైన్యం కొన్ని వారాల క్రితం ఆర్డర్ మరియు కొన్ని నెలల్లో డెలివరీలు ప్రారంభం అవుతాయి.  గత డిసెంబర్ లో కూడా, మారుతి సుజుకి భారత సైన్యం నుంచి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం అయిన జిప్సీ కోసం 4,000 యూనిట్లు తయారీకి ఒక ఏకైక పెద్ద ఆర్డర్ పొందింది.

సైన్యం 1991 సంవత్సరం నుంచి మా వాహనాల ప్రధాన కొనుగోలుదారుగా ఉంది. మొదటి సంవత్సరంలో 1500 జిప్సీలు మొదలు, మేము వారికి సుమారు 35,000 యూనిట్లు విక్రయించారు. 

వాహనాలు ప్రత్యేకంగా భారత సైన్యం అవసరాన్ని తీర్చేందుకు రూపకల్పన చేశారు. లడఖ్, అస్సాం మరియు రాజస్థాన్ ఎడారి వంటి కఠిన పరిస్థితుల్లో జిప్సీలను వాడతారు. జిప్సీలు దాడుల సమయంలో చీకటి లో నడప వలసిన సమయంలో ఒక ఆకుపచ్చ వెలుగు వెలువరించే బ్లాక్ అవుట్ కాన్వాయ్ లైట్లు, కలిగి ఉన్నాయి. వాహనాలలో ఆయుధాలు పెట్టుకునేందుకు గాను ప్రత్యేక కొక్కెములు ఉన్నాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience