Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెండు కొత్త మోడల్స్ ను ప్రారంభించటానికి సిద్దంగా ఉన్న మహీంద్రా

డిసెంబర్ 08, 2015 04:44 pm manish ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

ఈ పండుగ సీజన్, మహీంద్రా ఎక్స్యువి 500 ఫేస్లిఫ్ట్, మహీంద్రా థార్ ఫేస్లిఫ్ట్ మరియు టి యువి300 కాంపాక్ట్ ఎస్యువి వంటి వాహనాలతో, సానుకూల స్పందన సౌజన్యంతో మరియు అనేక కారణాలతో సంస్థ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా మహీంద్రా జీటో వాహనాన్ని, వాణిజ్య వాహనం లోకి అదనంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. సంస్థ, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ అమ్మకాలను చెవి చూసింది, అందువలన కాంపాక్ట్ ఎస్యువి అయిన టియువి300 ప్రారంభంతో భర్తీ చేయబడింది మరియు సంస్థ ఇప్పుడు ఈ విభాగంలో మరో రెండు కొత్త వాహనాలను జోడించబోతుంది. మహీంద్రా ఆటోమోటివ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు అధ్యక్షుడు అయిన ప్రవీణ్ షా మాట్లాడుతూ, రాబోయే 2016 వ సంవత్సరంలో మహీంద్రా, రెండు కొత్త మోడ్డళ్ళతో పునఃప్రవేశం చేయబోతుంది" అని చెప్పారు. మిస్టర్ షా, ఎకనామిక్ టైమ్స్ తో ఒక సంభాషణ లో ఈ నిరీక్షణను వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ మహింద్రా టియువి300 కాంపాక్ట్ ఎస్యువి, అపారమైన విజయాన్ని అనుభవించింది, ఇప్పటికే సుమారు 16,000 యూనిట్ల బుకింగ్ ను పొందింది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి భారతదేశం పోర్ట్ఫోలియో లో రెండు మోడళ్ళను జోడించబోతుంది.

మహింద్రా లో ప్రస్తుతం ఉన్న పోర్ట్ఫోలియోను మరింత అబివృద్ది చేయాలి మరియు కొత్త మోడళ్ళను ప్రవేశపెట్టాలి అని షాహ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, సానుకూల భూబాగంలోకి తరలించాం అని అన్నారు.

అతను మాట్లాడుతూ, 2016 వ సంవత్సరంలో ఉత్పత్తులను జోడించబోతున్నాడు, "మేము సంకల్పించి ఉత్పత్తులను ప్రారంభించబోతున్నాం అని అన్నారు. అంతేకాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఒక జంట కొత్త ఉత్పత్తుల ప్రారంభం ఉంటుంది అని అన్నారు".

ఇది కూడా చదవండి:

m
ద్వారా ప్రచురించబడినది

manish

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.1.20 సి ఆర్*
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.11.70 - 20 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర