భారతదేశం లో ఉత్పత్తిని పెంచనున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్

నవంబర్ 23, 2015 01:44 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

Jaguar Land Rover

ఇవోక్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభం తరువాత జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతదేశం లో స్థానికంగా తయారు చేయబడుతున్న నమూనాల సంఖ్య పెంచడం ద్వారా మరింత దేశంలో దాని పునాదిని విస్తరించేందుకు యోచిస్తోంది. ఇది కాకుండా, జెఎల్ఆర్ ఇతర ప్రవేశ స్థాయి ఉత్పత్తులు అయిన మెర్సిడెస్ బెంజ్, ఆడి మరియు బిఎండబ్లు వంటి వాటికి పోటీగా XE సెడాన్ ని పరిచయం చేయాలని యోచిస్తోంది. ఇవోక్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ సమయంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా అధ్యక్షుడు రోహిత్ సూరి మాట్లాడుతూ " జెఎల్ఆర్ స్థానికీకరణ ద్వారా మరింత పోటీ అవ్వటానికి మార్గాలు అన్వేషిస్తుంది, కానీ సమయం పడుతుంది. స్థానిక తయారీదారులు మా వ్యూహం నడిపించటానికి ఉన్నారు. భారతదేశం లో పోటీ పద్దతులలో తక్కువ ధర కలిగిన ఉత్పత్తులు తీసుకురావడానికి మరింతగా ప్రయత్నిస్తాము. మేము ఇంకా రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు రేంజ్ రోవర్ వంటి అద్భుతమైన ఉత్పత్తులు కలిగి ఉన్నాము. ఆ విధంగా ఉంది కనుక, ధర ప్రకారం ఇప్పటికీ మేము అంత పోటీ కాదు కాబట్టి, ఒక భారీ అవకాశం వేచి ఉంది." అని వివరించారు. 

ప్రస్తుతం, ఎక్ష్ ఎఫ్, XJ, డిస్కవరీ స్పోర్ట్ మరియు ఇవోక్ వాహనాలు పూనే సమీపంలోని JLR యొక్క సికాలి ఫెసిలిటీ వద్ద తయారు చేయబడుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా, వారు స్థానికంగా XE మరియు మరో SUVఉత్పత్తి అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. XE యొక్క తయారీ బహుశా రాబోయే సంవత్సరంలో మొదలు అవుతుంది, కానీ బ్రిటిష్ వాహనతయారి సంస్థ ఇప్పటికీ మరో SUV యొక్క ఉత్పత్తి ప్రారంభం కొరకు డైనమిక్స్ పై పనిచేస్తుంది. 

ఇంకా చవండి 




ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience