ప్రత్యేఖంగా బిఎం డబ్లూ కోసం అసెంబ్లీ ప్లాంట్ ప్రారంభించిన ఫోర్స్ మోటర్స్

జూలై 22, 2015 02:57 pm అభిజీత్ ద్వారా సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: స్వదేశ ఆటోమొబైల్ తయారీసంస్థ అయినటువంటి ఫోర్స్ మోటార్స్, ప్రత్యేకంగా బిఎండబ్లూ వారి ఇంజిన్ అసెంబ్లీ అవసరాల కొరకు కొత్త ఇంజిన్ అసెంబ్లీ ప్లాంట్ ని ప్రారంభించింది. ప్లాంట్ యొక్క నికర వ్యయం 200 కోట్లు మరియు జూన్ 2014 లో ప్రారంభమయ్యి మొత్తం ఏడు నెలల్లో పూర్తయ్యింది. దీని ప్రారంభోత్సవం హెవీ ఇండస్ట్రీస్ మరియు పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ యొక్క యూనియన్ కాబినెట్ మంత్రి అయిన అనంత్ గీతే చే, తిరు తంగమణి సమక్షంలో జరిగింది. 

బ్రాండ్ కొత్త యూనిట్ బిఎండబ్లు కార్లు కోసం నాలుగు మరియు ఆరు సిలిండర్ల ఇంజిన్లు అవి ఏమిటంటే, 1 సిరీస్, 3 సిరీస్, ఎక్స్1, ఎక్స్3 , 5 సిరీస్, X5 మరియు 7 సిరీస్ ఇంజిన్లు ఉపయోగిస్తుంది. ముఖ్యంగా, ఈ ప్లాంట్ బిఎండబ్లు కొరకు భారతదేశంలో చేపట్టినది. 

ఈ హైటెక్ ప్లాంట్ పూర్తిగా ఎయిర్ కండిషన్ తో ఉంది మరియు సంవత్సరానికి 20,000 ఇంజిన్లు వరకు ఉత్పత్తి చేయవచ్చు. ఖచ్చితంగా, డిమాండ్ ని బట్టి ఉత్పత్తి సామర్ధ్యం పెరగవచ్చు. ఈ ప్లాంట్ అత్యాధునికమైన సాంకేతికతో మరియు కంప్యూటర్ ద్వారా నియంత్రించే ఖచ్చిత పరికరాలతో అందించబడుతుంది. 

ఈ అసెంబ్లీ యూనిట్ మరింతగా భారతదేశంలో బిఎండబ్లూ కార్యకలాపాలు సాగించి జర్మన్ తయారీసంస్థ కంటే ధరలు తగ్గించేందుకు చేస్తుంది. తెలిసిన విధంగా, 50% స్థానికీకరణ కారణంగా కంపెనీ ధరలు తగ్గించుకోవడానికి సహాయపడింది. ఇది కూడా బిఎండబ్లూ తన కార్లను మరింత సరసమైనదిగా చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటుంది. 


 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience