ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్

పదిహేను నెలలలో మొదటిసారి తగ్గిన కార్ల యొక్క అమ్మకాలు
భారత ఆటోమోటివ్ రంగం కూడా వేగంగా పెరుగుతూ ఉంది. గత సంవత్సరం కార్ల యొక్క అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత పదిహేను నెలలుగా ఈ అమ్మకాల పెరుగుదల అలాగే ఉంది. కానీ ఆ పెరుగుదల మొదటిసారి తగ్గిపోయింది. 2-వీలర్ అమ్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనం ఉత్తమ త్రైమాసిక అమ్మకాల్ని అందించిందని నివేదికలు వెల్లడించాయి
జాగ్వార్ ల్యాండ్ రోవర్ 31 డిసెంబర్, 2015 న మూడు నెలల కాలానికి దాని ఫలితాలు నివేదించింది. టాటా పొందినటువంటి 1,37,653 వాహనాలు మునుపటి సంవత్సరంలో మూడవ త్రైమాసికంతో పోలిస్తే 23 శాతం పెంపుని ప్రకటించింది.

బహుశా భారతదేశంలో ప్రారంభం కానున్న కియా పికాంటో
కోరియన్ అనుభంద సంస్థ హ్యుందాయి కియా యొక్క ఉత్పత్తి కేంద్రాన్ని ఆంద్రప్రదేశ్ లో ప్రారంభించేందుకు సనాహాలు చేస్తుంది. సంస్థ కియా పికాంటో హ్యాచ్బ్యాక్ మరియు కియా స్పోర్టేజ్ కాంపాక్ట్ ఎస్యూవీ ని భారతదేశాని

పోటీపడుతున్న ఆల్టోకె10,క్విడ్ఎఎంటి మరియుఇయాన్ వాహనాలు
రెనాల్ట్ ఆటో ఎక్స్పో 2016 లో దాని ప్రవేశ స్థాయిలో హ్యాచ్బ్యాక్, అయినటువంటి క్విడ్ యొక్క AMT వెర్షన్ ని బహిర్గతం చేసింది. ఈ కారులో ఉన్నటువంటి ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ కారు కి ఒక ప్రత్యేకతని జోడిస్తుంది. ఇ

టయోటా ఇన్నోవా క్రిస్టా లో దాగి ఉన్న అద్భుతాలు?
2016 ఆటో ఎక్స్పోలో విడుదలైన మరొక సంచలనం టొయోటా ఇన్నోవా క్రిస్టా. అప్పటికే భారత ప్రజల మనుస్సుని తెలుసుకున్న ఈ కొత్త ఇన్నోవా ఈవెంట్ లో ఆకర్షణగా నిలిచింది. ఈ కారు చూడడానికి కొత్తగా మరియు ఆకర్షణీయంగా ఉంది

మహీంద్రా భారతదేశం లో ఫార్ములా E రేసింగ్ ని తీసుకుని రాబోతుంది
మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,మిస్టర్ పవన్ గోయెంకా, ఫార్ములా E రేసింగ్ ని భారత దేశంలోకి తీసుకురావటానికి ఆరుగురు కేంద్ర మంత్రులు ఒక సమావేశంలో హాజరయ్యారు. విద్యుత్-ఆధారిత కార్లు కోసం ప