త్వరలో నేవీ ముంబై లో, హైబ్రిడ్ బస్సులను ప్రవేశపెట్టడానికి సిద్దంగా ఉన్న వోల్వో

డిసెంబర్ 08, 2015 04:42 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Volvo Hybrid Bus

 ప్రధాన నగరాల్లో, వాతావరణ మార్పులు మరియు పెరుగుతున్న కాలుష్యం స్థాయిలు గురించి ఫస్ వేగంగా పెరుగుతోంది. అంతేకాకుండా ఈ సమయం లో నేవీ ముంబై మునిసిపల్ ట్రాన్స్పోర్ట్, నగరంలో వోల్వో హైబ్రిడ్ బస్సుల పరిచయానికి నిర్ణయం తీసుకుంది. 2016 మొదటి సగం లో ఈ వాహనాలను పరిచయం చేయడం కోసం నవీ ముంబై మునిసిపల్ ట్రాన్స్పోర్ట్ వోల్వో తో భాగస్వామిగా చేరింది. ప్రభుత్వం, విద్యుత్ మరియు హైబ్రిడ్ వాహనాల పై మంచి ప్రోత్సాహకాలు అందిస్తుంది అంతేకాకుండా, ఫేం భారతదేశం పథకం (భారతదేశం లో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల వేగంగా స్వీకరణ మరియు తయారీ) ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్న ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక కీలకమైన సమయంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొని రావలనుకుంది. ఈ వోల్వో హైబ్రిడ్ బస్సులు, కంపెనీ యొక్క బెంగళూరు ప్లాంట్లో స్థానికంగా తయారు చేయబడతాయి

Volvo

వోల్వో బస్సుల అధ్యక్షుడు అయిన హకన్ అగ్నెవల్ మాట్లాడుతూ, "వోల్వో, హైబ్రిడ్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రో మొబిలిటీ లలో ఒక ప్రత్యేక స్థానంలో ఉంది. నగరాలకు కావలసిన హైబ్రిడ్ బస్సులు అనేవి, వాహన ఉద్గారాల తగ్గింపుకు ఒక ముఖ్యమైన పరిష్కారం. నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే, "భారతదేశం లో హైబ్రిడ్ బస్సులను ప్రవేశపెట్టిన తొలి బస్సు తయారీదారుడు వోల్వో అని అన్నారు".  

అంతర్జాతీయ ప్రాంతంలో వోల్వో బస్సులు వద్ద, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఆకాష్ పస్సే మాట్లాడుతూ, "భారతదేశం లో మొదటి వోల్వో హైబ్రిడ్ సిటీ బస్సు ఆవిష్కరణలో, సందర్భోచిత క్లీన్ సాంకేతిక పరిజ్ఞానానికి సహకరిస్తూ, ప్రజా రవాణా ఆదరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రేరణ ఇవ్వబడుతుంది అని అన్నారు". అంతేకాకుండా అతను "వోల్వో హైబ్రిడ్ సిటీ బస్సు, ఈ పరిష్కారాన్ని అనుసరించడానికి ఇతర నగరాలలో కూడా మరింత ప్రజా రవాణా కోసం ఈ వాహనాల పరిచయం అని నమ్మకంతో చెప్పారు".

ఇవి కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience