Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

వోక్స్వ్యాగన్ గ్రూప్ పునరుద్దరించబడిన నిర్మాణం లో కొత్త సిఇఒ గా నియమింపబడిన మాథ్యూస్ ముల్లెర్

సెప్టెంబర్ 28, 2015 03:04 pm cardekho ద్వారా ప్రచురించబడింది
16 Views

జైపూర్:

వోక్స్వ్యాగన్ యొక్క పర్యవేక్షక బోర్డులో కొత్త సిఇఒ గా మిస్టర్ మాథ్యూస్ ముల్లెర్ నియమించబడ్డారు. మిస్టర్ మార్టిన్ వింటర్ కార్న్ ఉద్గార కుంభకోణం వలన సంస్థ పడిన ఇబ్బందుల కారణంగా నాలుగు రోజుల ముందు రాజీనామా చేసిన తర్వాత ఈ నియామకం జరిగింది. ముల్లెర్ గతంలో పోర్స్చే ఎజి యొక్క ఛైర్మన్ మరియు ఒక విజయవంతమైన వ్యక్తి తారసపడేంతవరకూ అధిపతిగా కొనసాగుతారు.

" నేను చేయవలసిన అత్యవసర పని వోక్స్వ్యాగన్ గ్రూప్ యొక్క విజయ నమ్మకాన్ని వెనక్కి తీసుకురావడం మరియు గరిష్ట పారదర్శకత, అలాగే ప్రస్తుత పరిస్థితి నుండి సరైన నిర్ణయాలను తీసుకురావడం." అని మిస్టర్ ముల్లెర్ చెప్పారు. "నా నాయకత్వంలో, వోక్స్వ్యాగన్ అభివృద్ధి కొరకు అవసరమైనవి చేస్తాను మరియు మా పరిశ్రమలో అత్యంత కఠినమైన సమ్మతి మరియు పరిపాలన ప్రమాణాలు అమలు చేస్తాను." అని మిస్టర్ ముల్లర్ జోడించారు.

జట్టు మరియు బ్రాండ్ యొక్క బలంతో సంస్థ సంక్షోభం నుండి బయటకు రావచ్చు అని నమ్ముతున్నారు " మేము అది చేసినట్లైతే, అప్పుడు దాని వినూత్న బలం తో వోక్స్వ్యాగన్ గ్రూప్, దాని బలమైన బ్రాండ్లు, ఇతర అంశాలు మరియు అత్యంత ప్రేరణ జట్టు ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ముందు కంటే ఎక్కువ అవకాశాన్ని కలిగి ఉంటుంది." అని మిస్టర్ ముల్లెర్ పేర్కొన్నారు.

ముందు ఉన్న సిఇఒ ఆద్వర్యంలో సంస్థ సంయుక్త ప్రభుత్వం యొక్క ఆర్డర్ మీద 2009 నుండి 4,82,000 విడబ్లు మరియు ఆడి కార్లు అమ్మకాలు చేశారు. ముల్లెర్ విడబ్లు సంస్థ యొక్క చాలా నమ్మకమైన వ్యక్తి మరియు అతను ఫిబ్రవరి 2020 వరకు అదే పదవిలో ఉంటారని ఊహిస్తున్నాము.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.7.89 - 14.40 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.46.89 - 48.69 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.10 - 19.52 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర