Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతీ వారు వరద బాధిత కస్టమర్లకి సహాయానికి పూనుకున్నారు

నవంబర్ 20, 2015 11:07 am sumit ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

మారుతీ వారు చెన్నై లోని వారి కస్టమర్లలో వరద బాధితులకి సహాయం అందించనున్నారు. డీలర్స్ కి ఇంకా వర్క్ షాపులకి కస్టమర్లకి రిపెయిర్ లో సహాయం అందించమని మరుతి వారు ఉత్తర్వులు జారీ చేశారు.

" చెన్నై లో ఉన్న కొంథ మంది డీలర్లు కూడా వరద్ కారణంగా పని చేయలేకపోయారు. మా ఇంజినీర్లు ఈ అన్ని వర్క్ షాపులను సరిచేసి తిరిగి పని మొదలుపెట్టారు," అని కంపెనీ వారు తెలిపారు. దాదాపుగా 200 పైగా మారుతీ కార్లు నిళ్ళు ఇరుక్కున్న కారణంగా రిపెయిరుకి వచ్చాయి అని, 65 పైగా కార్లను సరి చేసి పంపడం జరిగింది అని, ఇంకా వచ్చే రోజులలో మరెన్నో కార్లు రిపెయిరుకి వచ్చే అవకాశం ఉంది అని తెలపడం జరిగింది.

"ఇన్షురెన్స్ కంపెనీ వారు అనుకూలంగా స్పందించి మారుతీ వారితో బాధితులకి సహాయం చేస్తాము అని తెలిపినట్టు," ఇండియన్ ఆటో దిగ్గజం తెలిపారు.

గతంలో కూడా జమ్మూ కష్మీర్లో ఇంకా ముంబైలో ఇటువంటి ఘటనలో సయాం చేసిన అనుభవం ఇప్పుడు మాకు చెన్నైలో పని చేసేందుకు ఉపయోగపడుతుంది.

వరదలు మొదలు అయిన వెంటనే, మారుతి డీలర్స్ వారు కస్టమర్లకి కారుని నడపవద్దు అనే హెచ్చరికను ఎస్ఎంఎస్ ద్వారా జారీ చేయడం జరిగింది.

"ఆ మెస్సేజీలో కస్టమర్లను కారు నీటిలో మునిగి వుంటే గనుక కారు స్టార్ట్ చేయవద్దు అని, అలా చేయడం వలన హైడ్రో లాక్ కి ఇంజిను గురి అవుతుంది అని తెలిపారు. మారుతీ వారు క్లెయింస్ ని సులువుగా పొందేందుకై ఇన్షురెన్స్ కంపెనీలతో కూడా పని చేస్తున్నారు.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర