దక్షిణ్ డేర్ యొక్క 7 వ ఎడిషన్ ప్రారంభించబోతున్న మారుతి సుజుకి

ఆగష్టు 03, 2015 12:23 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై: మారుతి సుజుకి దక్షిణ్ డేర్ యొక్క 7 వ ఎడిషన్ ను 2015, 2 వ ఆగష్టు నిన్న ఓరియన్ మాల్ వద్ద బెంగుళూర్ లో ప్రారంభించడం జరిగింది. ఈ 2015 దక్షిణ్ డేర్ ర్యాలీ లో 40 % ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. దీనితో పాటు 105 మంది జట్టు కలిగిన 170 పాల్గునే వారితో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ, 6 రోజుల వ్యవధిలో మొత్తం 2000 కిలోమీటర్లను కవర్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ ర్యాలీ ను మూడు వర్గాలుగా విభజించారు. అవి వరుసగా, ఎండ్యూరెన్స్, అల్టిమేట్ కార్ మరియు అల్టిమేట్ బైక్.

ఈ 2015 దక్షిణ్ డేర్, దేవంగిరే, షిమోగా, హంపి, గుల్బర్గా, చిత్రదుర్గ మరియు బెల్లారీ వంటి ప్రకృతిసిద్ధమైన టెర్రైన్స్ లో పాల్గునే వారిని కవర్ చేస్తుంది. ఈ ర్యాలీ లో విజేతలుగా గెలిచిన వారిని ముత్యాల నగరమైన హైదరాబాద్ లో ఆగస్ట్టు 8, 2015 న సత్కరించడం తో ముగిస్తారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience