మెర్సిడెస్ బెంజ్ ఇ - క్లాస్ భారత ప్రభుత్వం యొక్క కొత్త రైడ్

మెర్సిడెస్ బెంజ్ 2017-2021 కోసం manish ద్వారా అక్టోబర్ 23, 2015 04:26 pm సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Mercedes Benz E-Class

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మెర్సిడెస్ బెంజ్ 55 ఉన్నత నిర్దేశాలు గల ఇ250 సిడి ఐ సెడాన్ లను ఆర్డర్ ఇస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఈ ఆర్డర్ ప్రకారం భారత ప్రభుత్వం, జర్మన్ ప్రభుత్వానికి వాహనాలను అద్దెకు ఇస్తున్నారు. ఈ కార్లు దేశాధినేతలు, మంత్రులు, ప్రధాన మంత్రులు మరియు రాష్ట్రపతుల మధ్య వారి అప్లికేషన్లను కనుగొంటాయి.

"మెర్సిడెస్ బెంజ్ ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో సహా లగ్జరీ బ్రాండ్ గా గుర్తింపు పొందుతుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇ-క్లాస్ సెడాన్ ని సూచించిన విధంగా ఇది చాలా అద్భుతమైనది మరియు అత్యుత్తమైన సెడాన్. మెర్సెడీస్ బెంజ్ ఎంతో మంది పోటీదారులను నెట్టుకొని పైకి వచ్చిన సంస్థ." అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ రోలాండ్ ఫోల్గేర్స్ తెలిపారు.

సంస్థ గత ఏడాది అమ్మకాల గణాంకాలు పోలిస్తే ఆగష్టు 2015 లో 43% వరకు పెరిగి దేశంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. జర్మన్ వాహనతయారి సంస్థ యొక్క గణనీయమైన అభివృద్ధి భారతదేశం 2015 పోర్ట్ఫోలియో కోసం దాని 15 నమూనాలు కారణమని చెప్పవచ్చు. మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో తయారుచేయబడిన పురాతన లగ్జరీ కారు మరియు 1995 నాటి ఉత్పత్తి మొదటి కారు. మెర్సిడెస్ బెంజ్ ఇ- క్లాస్ యూనిట్లు 30,000 పైచిలుకు భారతదేశం లో అమ్ముడయ్యాయి. ఈ ఆర్డర్ దేశంలో వాహనతయారి సంస్థ ఉనికిని మరింత మెరుగుపరుస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మెర్సిడెస్ బెంజ్ 2017-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience