Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

వోక్స్వ్యాగన్ డీజిల్ కార్లకు భారత ప్రభుత్వం ద్వారా పరీక్షలు

డిసెంబర్ 04, 2015 07:30 pm manish ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

వోక్స్వ్యాగన్ భారతదేశం, 3.23 లక్షల యూనిట్ల వాహనాలను కాల్ చేసి పిలిపించిన తర్వాత, భారత ప్రభుత్వ సంస్థ వోక్స్వాగన్ యొక్క డీజిల్ వాహనాల మొత్తాన్ని ఒక విచారణ ప్రారంభించడానికి ప్రకటించింది. హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి అయిన మిస్టర్ అనంత్ గీత్ మాట్లాడుతూ, ఈ డీజిల్ వాహనాలు, అవి భారతీయ ఉద్గార నిబంధనలను ఉల్లంఘించి ఉంటే ఆ వాహనాలను తనిఖీ చేయడం కోసం అని చెప్పారు. జర్మన్ వాహన తయారీదారుడు, ఉల్లంఘనలను అంగీకరించిన తర్వాత ఈ రీకాల్ జారీ అన్నారు. అవసరమైతే, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేల శాఖ కూడా అవసరమైన చర్యలను చేపడుతుంది అని కూడా వ్యాఖ్యానించారు.

మిస్టర్ గీత్, "తదుపరి ఆరు నెలల్లో, మేము భారతదేశం లో ఉండే అన్ని డీజిల్ ప్యాసింజర్ వాహనాల ఉద్గార స్థాయిల్లో తనిఖీలు నిర్వహిస్తాము" అని అన్నారు.

అదనపు కార్యదర్శి హెవీ ఇండస్ట్రీస్ మంత్రి అయిన అంబుజ్ శర్మ, పిటిఐ తో ఒక సంభాషణలో అయన ఈ విధంగా చెప్పారు "ఈ నెల చివరి నుంచి, వాహనాలు అన్నియూ ఉద్గార ఉల్లంఘనలు కట్టుబడి ఉన్నాయో లేదో అంచనా వేయడానికి భారతదేశం లో ఉండే అన్ని ప్రయాణీకుల డీజిల్ వాహనాల పరీక్ష ప్రారంభమౌతుంది అని అన్నారు. అంతేకాకుండా, ఏఆర్ఏఐ పరీక్ష డీజిల్ ప్యాసింజర్ వాహనాల ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తవుతుంది అని పేర్కొన్నారు".

ఈ సమస్యలకు గల కారణం ఏమనగా అని ఆలోచిస్తే, ఈ ఈఏ 189 డీజిల్ ఇంజిన్లలో "చీటింగ్ సాఫ్ట్వేర్" కలిగి ఉండవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా, సంస్థ యొక్క 1.2 లీటర్, 1.5 లీటర్, 1.6 లీటర్, 2.0 లీటర్ డీజిల్ మిల్లులు ఉన్నాయి మరియు వోక్స్వ్యాగన్ గ్రూప్ భారతదేశం భారీ పరిశ్రమలు, ఏఆర్ఏఐ మంత్రి అదే నివారణలను అందించింది. కంపెనీ యొక్క అనుబంధ సంస్థలు మరియు యాజమాన్య ఇతర బ్రాండ్లు అయిన స్కోడా మరియు ఆడి వాహానాలకు కూడా కాల్ చేసి పిలిపించవలసిన అవసరం ఉంది. రీకాల్ చేసిన తరువాత, దాని ప్రతిపాదన కోసం సంబంధిత అధికారుల నుండి ఆమోదం పొంది వోక్స్వ్యాగన్ ఏఆర్ఏఐ మరియు హెవీ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ తప్పనిసరి పరిష్కారాన్ని సూచించించి నిర్వహించారు. ఆమోదం సేకరించిన తరువాత, ఆ సంస్థ తన కార్ల యజమానులు మరియు దాని అనుబంధ సంస్థలను సంప్రదిస్తాము అన్నారు.

ఈ రీకాల్ ను, 2008 వ సంవత్సరం నుండి నవంబర్ 2015 వ సంవత్సరం మధ్య కాలంలో తయారు చేయబడిన వాహనాల కోసం నిర్వహించవలసిన అవసరం ఉంది అని అన్నారు. ఆ వాహనాలు వరుసగా, ఆడి 36,500 యూనిట్లు, స్కోడా 88,700 యూనిట్లు మరియు వోక్స్వ్యాగన్ యొక్క 198,500 యూనిట్ల వాహనాలను కాల్ చేసి పిలిపించారు.

ఇది కూడా చదవండి:

m
ద్వారా ప్రచురించబడినది

manish

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర