భారతదేశం లో విస్తరిస్తూ, చెన్నై ప్లాంట్ లో పెట్టుబడి చేస్తున్న ఫోర్డ్

సెప్టెంబర్ 11, 2015 02:11 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫోర్డ్ దాని చెన్నై తయారీ కర్మాగారానికి పెట్టుబడి పెడుతుందని ధృవీకరించింది. విస్తరణ కాకుండా, ఫోర్డ్ మోటార్ కంపెనీ ఒక కొత్త గ్లోబల్ ఇంజనీరింగ్ మరియు సాంకేతిక కేంద్రం కూడా అమలు చేస్తుంది. అయితే, పెట్టుబడి మొత్తం ఇంకా వెల్లడి కాలేదు.

అవగాహనతో ఆమోదించిన తాకీదు పత్రంపై తమిళనాడు ప్రభుత్వం మరియు ఫోర్డ్ సంస్థ గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ వద్ద సంతకం చేసింది. రూ.2.40 లక్షల కోట్లు పెట్టుబడులు రెండు రోజుల ఈవెంట్ లో తమిళనాడు ప్రభుత్వం సంతకాలు చేశారు.

కొత్త ఫోర్డ్ క్యాంపస్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్, ఐటి, డేటా ఎనలటిక్స్, తయారీ, ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ వంటి ఫోర్డ్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ కు బాధ్యతగా ఉంటుంది. ప్రస్తుత ప్లాంట్ సుమారు 2 లక్షల వాహనాలు మరియు 3.4 లక్షల ఇంజన్ల సామర్థ్యం వద్ద నడుస్తుంది. భారత తయారీ ఫోర్డ్ ఉత్పత్తులు 50 పైగా దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి.

ఒక సీనియర్ రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు మాట్లాడుతూ " ఫోర్డ్ యొక్క విస్తరణ ప్రణాళిక ప్రస్తుతం జరుగుతోంది. మేము ఇంకా అది ఖరారు చేస్తున్నాము.అని తెలిపారు. ఫోర్డ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు, ఫోర్డ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు, డేవ్ షోక్ మాట్లాడుతూ " భారతదేశం ఫోర్డ్ వద్ద ఆవిష్కరణ మధ్యలో ఉంది మరియు మేము ఒక కొత్త గ్లోబల్ ఇంజనీరింగ్ మరియు సాంకేతిక కేంద్రంతో మేము మా ఉనికిని బలోపేతం చేసుకుంటున్నందుకు ఆనందిస్తున్నాము. "ఇది మా భారతదేశం ప్రయాణం యొక్క తదుపరి అధ్యాయం. ఈ తాజా పెట్టుబడులతో, మేము భారతదేశం నుండి ప్రపంచానికి డ్రైవింగ్ ఆవిష్కరణలో వేగవంతమైన పురోగతిని సాధిస్తున్నాము" అని తెలిపారు.

భారతదేశం లో ఫోర్డ్ పని నేపథ్యంలో అమెరికన్ అప్పటికే యుఎస్ డి2 బిలియన్లు భారతదేశం లో పెట్టుబడి చేసింది మరియు యుఎస్ డి1 బిలియన్ సనంద్ గుజరాత్ లో కొత్త ప్లాంట్ కొరకు చేసింది. గుజరాత్ ప్లాంట్ ఆస్పైర్ సెడాన్ మరియు రాబోయే ఫిగో హ్యాచ్బ్యాక్ తయారుచేస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience