పెట్రోల్ ధర 32 పైసలు తగ్గించబడింది; డీజల్ ధర 28 పైసలకి పెంచబడింది

ఫిబ్రవరి 19, 2016 12:17 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

పెట్రోల్ కారు యజమానులకు ఒక శుభ వార్త! కానీ డీజిల్ యజమానులకు ఒక అ శుభవార్త! పక్షం రోజుల క్రితం ధరల సవరణ ఫలితంగా, పెట్రోల్ ఇప్పుడు 32 పైసలు తక్కువ కాగా డీజిల్ 28 పైసలు ఎక్కువ ధరని కలిగి ఉంది. కొత్త కోతలు మరియు పెంపుల అమలు తరువాత, పెట్రోల్ రూ. 59.63 చేరుకోగా డీజిల్ రూ.44.96 ధరకి చేరుకుంది. రెండు ధరలు డిల్లీ వద్ద చెప్పడం జరిగింది. 

క్రూడ్ ఆయిల్ యొక్క రేట్లు అంతర్జాతీయంగా వెలువడుతున్న కారణంగా పెట్రోల్ యొక్క ధరలు ఒక పెద్ద తేడాతో తగ్గించబడ్డాయి. దీనితో కలిపి ఇది 6 వ సారి చేసిన సవరింపు. గత సవరణలో పెట్రోలు, డీజిల్ స్వల్పంగా 4 మరియు 3 పైసలు తగ్గించబడ్డాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ నుండి 15 రోజుల క్రితమే వచ్చిన అధికారిక ప్రకటన బట్టి పెట్రోల్, డీజిల్ మరియు యు.ఎస్ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ధరల్లో తగ్గుదల ఉంది. దీని ప్రభావం ఈ ధర కూర్పుతో వినియోగదారులపై ఆమోదించబడింది. 

ప్రభుత్వం తన లోటు పూరించడానికి నూనె ధరలు తగ్గింపుని చేసింది, ముఖ్యంగా వార్షిక బడ్జెట్ సమీపిస్తున్న సమయంలో చేసింది. రూ.3,200 కోట్లు అదనపు ఆదాయాన్ని రూపొందించడానికి పెట్రోల్ మరియు డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ. .1 మరియు రూ. 1.50 కి పెంచడం జరిగింది. 

అమెరికన్ డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గిపొయి ఆందోళన ఉన్నప్పటికీ పెద్ద మేరకు ధరలు కూడా బాగా తగ్గించబడ్డాయి.  

"పెట్రోల్, డీజిల్ మరియు యు.ఎస్ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ధరల్లో తగ్గుదల చేయబడింది. దీని ప్రభావం వలన ధర సవరణ వినియోగదారులపై ఆమోదించబడింది. అంతర్జాతీయ ఇంటర్నేష్నల్ ఆయిల్ మార్కెట్ లో ధరలు మరియు రూపాయి డాలర్ల మార్పిడి రేటు నిశితంగా పరిశీలించడం కొనసాగుతుంది మరియు మార్కెట్ పోకడలు అభివృద్ధి భవిష్యత్తు ధరల మార్పులు ప్రభావితం అవుతాయి." అని ఐఒసి ఒక ప్రకటనలో తెలిపారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience