పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గుదల

డిసెంబర్ 02, 2015 07:49 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

భారతదేశం లో ఇంధన ధరలు ఇటీవలి పెంపు తర్వాత తగ్గాయి. ఈ  పెట్రోల్ మరియు డీజిల్ యొక్క ధరల కోతలు డిసెంబర్ 1, 2015 నుంచి అమలు చేశారు. డీజిల్ ధరలు లీటర్ కి  25 పైసలు తగ్గగా, పెట్రోల్ ధరలు లీటర్ కి 58 పైసలు తగ్గించబడినది. న్యూఢిల్లీలో, డీజిల్ లీటర్ కి రూ. 46.55 ధరను కలిగియుండగా, పెట్రోల్ రూ. 60,48 ధరను కలిగి ఉంది. ఇటీవలి ధర హెచ్చుతగ్గులతో, ఇంధన ధరలు వినియోగదారులకు అనుకూలంగా కొనసాగుతున్నాయి. భారతదేశం లో, ఇంధన ధరలు ప్రతి 15 రోజులకు మారుతూ ఉంటాయి. ఈ ద్రవ్య హెచ్చుతగ్గులకు అత్యంత కారణం అమెరికన్ డాలర్- భారత రూపాయి మారక రేటు.      

పెట్రోల్ ధర నవంబర్ 1 న 50 పైసలు తగ్గింది అయినప్పటికీ, డీజిల్ ధరలు అప్పటికి అదే విధంగా ఉన్నాయి. దీంతో, పెట్రోలు ధరలు నవంబర్ 16 కి 36 పైసలు చొప్పున పెరగగా, డీజిల్ ధరలపై 87 పైసలు పెంపు చూసింది. టయోటా క్యామ్రీ వంటి డీజిల్ హైబ్రిడ్ మరియు మారుతి ప్రీమియం సెడాన్ సియాజ్ లో SHVS టెక్నాలజీ వంటి రాకతో ఇంధన ధరలు తగ్గింపు మీ కావలసిన కారు కొనుగోలు నిర్ణయానికి కేవలం మరొక ప్రేరణ కారకం లాంటిది.

ఇంకా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience