చెన్నై వర్షాల కారణంగా, హ్యుందాయ్, ఫోర్డ్, రెనాల్ట్- నిస్సాన్ మరియు ఇతర వాహన తయారీదారుల కార్యకలాపాలు నిలుచుట

డిసెంబర్ 07, 2015 11:24 am manish ద్వారా సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

తమిళనాడు రాజధాని లో ప్రజలు భారీ వర్షాలు కారణంగా నిరాశతో నగరం విడిచి వెళ్లారు మరియు దాని పౌరులు ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఒంటరిగా ఉన్నారు. వరదలు కారణంగా వాహనాలు ఒకే మార్గం ద్వారా వెళుతున్నాయి మరియు ఇప్పుడు ఈ అలల ప్రభావ పరిస్థితులలో ఆటోమోటివ్ పరిశ్రమ ప్రభావితం అయ్యింది. హ్యుందాయ్ (భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద వాహన తయారీదారుడు), రెనాల్ట్- నిస్సాన్, ఫోర్డ్ మరియు ఇతర వాహన తయారీదారుల యొక్క చెన్నై ఆధారిత తయారీ ప్లాంట్లు మరియు వారి సౌకర్యాలు వద్ద కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపి వేయవలసి వచ్చింది. ఈ గోలియత్ వాహన తయారీదారులు, గత రెండు వారాల వ్యవధిలో రెండవ సారి ఈ చర్యలను తీసుకుంది.

చెన్నై వీధుల్లో నీటితో నిండిన మరియు నగరంలో అనేక ప్రాంతాలు ఇప్పుడు కష్టతరమయ్యేట్టు ఉన్నాయి. ఉద్యోగుల భద్రత దృష్టిలో పెట్టుకుని, ఫోర్డ్ భారతదేశం దాని ఇంజన్ మరియు అసెంబ్లీ ప్లాంట్ల యొక్క నిర్మాణ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మూడవ షిఫ్ట్, దాని సౌకర్యం వద్ద హ్యుందాయ్ ద్వారా నిలిపివేయబడింది మరియు కొరియన్ వాహన తయారీదారుడు, చెన్నై వాతావరణ పరిస్థితులలో దాని కార్యకలాపాలను మెరుగుపడాలని యోచిస్తోంది. అదేవిధంగా పరిస్థితులు మెరుగు తర్వాత, రెనాల్ట్- నిస్సాన్, ఆపరేషన్లు ప్రారంభమవుతాయి మరియు అప్పుడు వరకు, సంస్థ దాని ప్లాంట్ లను మూసివేసి ఉంచింది. ఈ సంస్థల యొక్క వార్షిక ఉత్పత్తులను గనుక చూసినట్లైతే ఈ విధంగా ఉన్నాయి. ఫోర్డ్ మరియు రెనాల్ట్- నిస్సాన్ ప్లాంట్లు వరుసగా 3.4 లక్షల ఇంజిన్లు & 2 లక్షల వాహనాలను అలాగే 4.8 లక్షల కార్లను అయితే హ్యుందాయ్, ఏటా 6.8 లక్షల వాహనాలు ఉత్పత్తి ని నిర్వహిస్తుంది.

సిపార్సు చేయబడిన వాటిని చదవండి:

ఓలా వారు ఫెర్రీల సహాయంతో చెన్నైలోని బాధితులకి సహాయం అందిస్తున్నారు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience